తెలంగాణ

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: అయిదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెదక్ జిల్లా దేవుళ్లపల్లికి చెందిన కొంతమంది ట్రాక్టర్‌లో దైవదర్శనానికి సురారం వెళ్లి తిరిగి వస్తుండగా దుండిగల్ వద్ద బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు అక్కడికక్కడే మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.