రాష్ట్రీయం

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ప్లానింగ్ కమిషనర్ చిక్కాడు. నగరంలోని ఎల్బీ నగర్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, రామచంద్ర అనే ఉద్యోగి రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.