తెలంగాణ

రాజేంద్రనగర్‌లో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు పిల్లలపైన, తమపైన కిరోసిన్ పోసుకొని దంపతులు నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు బాలికలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.