S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/24/2016 - 21:50

దేశంలో హృద్రోగ మరణాలు అధికమవుతున్నాయి. ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుతో మృతిచెందుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఏడాదికి రెండు మిలియన్ల మంది గుండెపోటుకు గురవుతున్నారు. యుక్తవయసువారే గుండెపోటుకు గురవ్వటం ఆందోళన కలిగిస్తుందని డాక్టర్ అశ్వనీ మోహతా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో నివశించే మగవారికంటే పట్టణ ప్రాంతాలలో నివశించేవారిలోనే అధిక మంది గుండెపోటుకు గురవుతున్నారు.

05/19/2016 - 22:04

శ్రీగిరీశుడు వేంకటేశుడు. ‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. సర్వేశ్వరుని క్షేత్ర దర్శన సంపద కన్ను, వినే సంపద చెవి, భగవదర్పిత సుగంధం ఆఘ్రాణించే సంపద నాసిక, గుణాలను గానం చేసే సంపద నోరు, ఈశ్వర తత్త్వాన్ని సర్వదా చింతించే సంపద మనస్సు. ఈ అయిదు సంపదలు మానవ దేహంలో శిరోభాగంలో కేంద్రీకృతమై వుంటాయి. కావున మానవుని దేహ పైభాగమైన శిరస్సు శ్రీపర్వతం, శ్రీగిరి. అదే మూలపదార్థం. ‘ఊర్థ్వమూల మవాక్చాఖాం..’ అన్నది శ్రుతి.

05/19/2016 - 04:06

కేరళలో వెయ్యిమంది పిల్లలు పుడితే అందులో 12మంది ఏడాది లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇక్కడ శిశుమరణాల సంఖ్య పెరగటానికి కారణం పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవటం, వారు సరిపడా ఆహారం తినకపోవటమే కారణం అని సర్వేలో వెల్లడైంది. సోమాలియాలో ప్రతి వెయ్యిమంది పిల్లలకు 85మంది చనిపోతున్నారు.

05/17/2016 - 21:54

డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ మందులు రాసేస్తున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. దేశీయ, విదేశీ యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కమీషన్ల కోసం డాక్టర్లు పడుతున్న కక్కుర్తి బయటపడింది. రోగికి ఎంతమేర యాంటీ బయాటిక్స్ అవసరమన్నది చూడకుండా ప్రిస్కిప్షన్ రాసేస్తున్నారనేది ఈ సర్వేల సారాంశం.

05/13/2016 - 21:59

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లతో గంటల కొద్దీ కాలక్షేపం చేస్తున్న యువతలో చాలామంది కడుపునిండా తినడానికి కూడా నోచుకోవడం లేదని తాజా అధ్యయనం లో వెల్లడైంది. సోషల్ మీడియాతో మమేకమైపోతున్న టీనేజర్లలో అపసవ్యపు ఆహార అలవాట్లు చోటు చేసుకుంటున్నట్లు అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.

05/12/2016 - 22:18

వేసవి కాలం వచ్చిందంటే చాలు మగువల మనసంతా మల్లెల పరిమళాలే. ఉష్ణతాపం వేళ చికాకులెన్నున్నా మల్లెల గుబాళింపును ఆస్వాదిస్తే చాలు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో కిటికీ పక్కనో, బాల్కనీలోనో కాస్త ఎండ తగిలే స్థలం ఉంటే మల్లెమొక్కలను పెంచుతూ ఇంటిని సుగంధాలతో నింపేయవచ్చు. పెరట్లో విచ్చుకున్న మల్లెల సుగంధాలు ఇంట్లోనూ పరిమళించాలంటే కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.

05/11/2016 - 21:42

‘సాదాసీదాగా ఉద్యోగం చేయడం కాదు.. సవాళ్లను ఎదుర్కొంటూ సమాజం కోసం పనిచేస్తేనే మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది..’ అంటున్నారు సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన టీనా డాబీ. లింగ వివక్షకు నిలయమైన హర్యానాలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నానని, అక్కడి మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తానని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ‘హర్యానాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు ఎక్కువ..

05/10/2016 - 22:09

వేసవి కాలం వచ్చిదంటే మల్లెల గుబాళింపును ఆసాద్వించనివారు ఉండరు. ఎన్నిరకాల పూలున్నా పరిమళాలు వెదజల్లే గుప్పెడు మల్లెలనే ఇష్టపడతారు. ఇది పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ఈ కాలంలో లభించే మల్లెలతో పూలజడలను వేయించుకోవటానికి ముచ్చటపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ముచ్చట ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు, యువతలు, మహిళలు సైతం సొయగాలొలికే పూల జడల అలంకారం పట్ల మక్కువ చూపిస్తారు.

05/10/2016 - 22:07

అది దేశ రాజధానిలోని మురికివాడల ప్రాంతం. ఓ పాఠశాల తరగతి గదిలోకి 81 సంవత్సరాల వృద్ధురాలు చకచక నడుచుకుంటూ వెళ్లింది. పిల్లలంతా ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పెద్దుపెట్టున విష్ చేశారు. అక్కడ ఉన్నది 12 మంది విద్యార్థులే. అందులో 11మంది బాలురు, ఒక బాలిక. గోడల నిండా సందేశాత్మకమైన రంగు రంగుల పోస్టర్లు అంటించారు. వెంటనే ఆ పిల్లలు ‘ఏ ఫర్ ఎయిర్‌పోర్టు, బి ఫర్ బ్లాక్ బెర్రి అని అరవటం ప్రారంభించారు.

05/08/2016 - 01:21

దేశాన్ని పాలించే నాయకుడు కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలలుండిన తరువాతే భూమిపై అడుగుపెడతాడు. నేటి సమాజంలో ఉండడానికి ఇళ్లు అద్దెకు తీసుకున్న తరువాత, నెల అవ్వగానే ఇంటి అద్దె, నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు అని అడిగే ఈ రోజుల్లో, ఉండడానికి తన గర్భాన్ని, బ్రతకడానికి తన వాయువుని, ఆహారాన్ని ఇంక అనురాగాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే ఏకైక ప్రాణి అమ్మ ఒక్కర్తే.

Pages