S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

05/30/2018 - 22:22

అందరం కలిసి చేసిన
ఈ అందమైన వస్తు సముదాయం అంతా
ఎక్కడో ఒక్కడేవచ్చి ఎత్తుకుపోతూ వుంటే, చూచి
‘‘అన్యాయం, అన్యాయం’’ అని మేమంటే
‘‘అనుభవించాలి మీ ఖర్మం’’ అంటాడు- దోపిడీదారు
‘‘కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
లోకం మిధ్యనేవాళ్లను నిలదీసిన జ్ఞానచక్షువు కూడా మహాప్రస్థానం-

05/29/2018 - 21:30

ఎవరైనా తిరగబడి
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి ఎగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు
ఆం! అంటూ

05/28/2018 - 21:29

కొన్ని ఉద్యమాల్ని సాహిత్య గౌరవం పొందేలా అనివార్యం చేశాయి.
మలయమారుతాలు మారిన సందర్భాల్లో కొత్త కవిసమయాలయ్యాయి.
బాటసారి కళేబరంలో
శీతవాయువు ఆడుకుంటుంది
పల్లెటూళ్లో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలించింది-
ఇదివరకు కేవలం శృంగారానే్న చిత్రించే మలయమారుతం ఇక్కడ జీవిత విషాదాన్ని బొమ్మ కట్టించింది.
దారిపక్క చెట్టు కింద
ఆరిన కుంపటి విధాన

05/27/2018 - 21:28

కదిలేదీ కదిలించేదీ/ మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ/ పెనునిద్దర వదిలించేదీ
మున్ముందుకు సాగించేదీ/ పరిపూర్ణపు బ్రతుకునిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి
పాత పద్ధతులు కల్పనలు, కవి సమయాలు పదబంధాలు ప్రసంగితను కోల్పోయిన కాలంలో కొత్తదనాన్ని ఇంజెక్ట్ చేయాల్సిన నెత్తురు కవి సమయం కావాల్సి వచ్చిన యుగ సందర్భంలో మహాప్రస్థానం ‘నవ కవిత’ను యుగ చైతన్యంగా నిర్వచించింది.

05/25/2018 - 20:57

‘‘మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక అడుగు ముందుకేయ్’’ అన్న గురజాడ ప్రేరణ శ్రీశ్రీ కాలాన్ని పూర్తిగా ఆవహించింది.
‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్’’ అన్న గురజాడ హెచ్చరిక శ్రీశ్రీ యుగాన్ని ‘‘మందగించక అడుగు ముందుకు వేసేట్లు’’ చేసింది. అందుకే శ్రీశ్రీ మందగించిన దేశాన్ని;

05/24/2018 - 21:37

ఆరుద్రగారుపయోగించిన రుూ ఉపమానం ఈ శతాబ్దపు తెలుగు కవిత్వానికి జేగంట.

05/23/2018 - 21:47

- శత వసంత సాహితీ మంజీరాలు - విశాలాంధ్ర బుక్‌హవుస్ -
==============================

05/22/2018 - 21:11

‘‘కవిత కోసం నేను పుట్టాను. క్రాంతి కోసం కలం పట్టాను’’ అని పలికిన కవి ఆరుద్ర వాక్కు అద్భుతమైనది. ఆధునికాంధ్ర కావ్యాలలో వస్తు శిల్పాలు రెండూ అందంగా అమరిన మహోత్తమ కళాఖండం ఆరుద్రగారి త్వమేవాహమ్.

05/21/2018 - 20:57

పార్థసారధిగా పగ్గాలు చేపట్టిన శ్రీకృష్ణుడు భీష్మద్రోణాది కురువీరులను అర్జునుడికి పరిచయం చేయటం రెండవ విభాగమైన స్కంధావారంలో జరుగుతుంది.
గురువులనూ, బంధువులనూ, పుత్రులనూ, మిత్రులనూ, హితులనూ, సన్నిహితులనూ సంహరించలేనని విచార వదనంతో వింటిని విడువబోయే అర్జునుడి వివిధ భావాలు మూడవ విభాగమైన విషాదంలో వెల్లివిరుస్తాయి.

05/18/2018 - 21:31

ఆధునికాంధ్ర సాహిత్య ప్రపంచంలో వెలసిన వీరరస ప్రధానమైన కావ్యాల్లో విజయశ్రీది ఒక విశిష్ట స్థానం. స్వాతంత్య్ర సమాదరణం, నిరంకుశత్వ నిరాదరణం, సమైక్యతత్త్వం, సంస్కృతి ప్రియత్వం, దేశభక్తి, విదేశ విరక్తి రాసిపోసుకున్న కురుక్షేత్ర వీర కావ్యం విజయశ్రీ. కావ్యకర్త కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీగారు.

Pages