S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. పెళ్లిల్లు స్వర్గంలో జరుగుతాయని అంటున్నారు . ఇవన్నీ పాతకాలపు మాటలు అని కొట్టిపారేస్తూ.. విడాకులకు సై అంటున్నారునేటి జనరేషన్. విడాకులు తీసుకోవటమనేది హక్కుగా మారిపోవటంతో దేశంలో విడిగా జీవించే జంటలు రాను రాను అధికమవుతున్నాయి. ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరిందంటే అటు ఏడు తరాలను ఇటు ఏడుతరాలను విచారించి సంబంధాన్ని కలుపుకునేవారు.
సినీ నటులు మహేశ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులు తమ సినిమా షూటింగ్లలో ఏ మాత్రం విరామం దొరికినా ప్యాకప్ చెప్పేసి ఇంట్లో వాలిపోయి తమ పిల్లలతో గడుపుతూ కాలక్షేపం చేస్తుంటారు. ప్రత్యేకించి మహేశ్ తాను ఫంక్షన్లలో ఎక్కువ మాట్లాడవలసి వచ్చినా తన పిల్లలు గౌతమ్, సితారలను గురించి తప్పనిసరిగా ప్రస్తావిస్తూ తద్వారా ఒక ప్రత్యేకమైన ఆనందానుభూతిని పొందడం మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.
* తీవ్రవాదం అంతమైతేనే ప్రపంచ శాంతి
* దుష్టశక్తులపై విజయానికి ప్రతీక దసరా
* భగవాన్ విశ్వయోగి విశ్వంజీ
సమర్థ నాయకత్వం
‘చైల్డ్ ఈజ్ ది పాదర్ ఆఫ్ మాన్’ అన్నట్లు, ‘అమ్మాయిలు భావి సమాజ పునరుద్ధరణకు మనం నాటి సంరక్షించాల్సిన మొలకలు’. అమ్మాయిలు ముం దుగా మనుషులు, ఆ తర్వాతే ఆడవారు. మానవజాతి పునరుత్పత్తికి వారసులు. కొనే్నళ్లుగా, వివిధ కారణాలవల్ల, ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గుతున్న ప్రమాదాన్ని గుర్తించి, ఐక్యరాజ్యసమితి, గత నాలుగేళ్లుగా అక్టోబర్ 11వ తేదీని ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతోంది.
దేశభక్తిలేని దైవభక్తి నిష్ఫలం!
దైవభక్తి లేని దేశభక్తి నిరర్థకం!!
దేశభక్తిగల దైవభక్తే పరమార్థకం!!
సమాజం నాకు ఏం చేసిందని ప్రశ్నించేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ సమాజానికి నేనేం చేశానని ఆలోచించేవాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. ఆ కోవకే చెందుతారు కాకినాడు నగరానికి చెందిన చీమకుర్తి సురేఖ. పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆమె ‘్ధరిత్రి రక్షిత సమితి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కొంతయినా అరికట్టాలనేది ఆమె సంకల్పం.
అలా మొదలైంది..
పసి పిల్లలకు అన్నం ముట్టించిన తరువాత వారికి
ఎలాంటి ఆహారం పెడితే తింటారోనని ప్రతి తల్లికి
నిత్యం దిగులే. పళ్లు రావు. మెత్తగా, జావ వలే నోట్లో
పెడితే జారిపోయోలా ఉండే ఆహారాన్ని తయారుచేసి
పెట్టాలి. వారికి త్వరగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి.
రవ్వతో మెత్తగా చేసిన పదార్థాలను ఎక్కువ మంది
తల్లిలు పెడుతుంటారు. దీంతో పాటు సగ్గుబియ్యంతో
తినాల న్నా, కొరకాలన్నా పళ్లు కావాలి. రుచిని ఆస్వాదించాలంటే ఆహారాన్ని నమిలి తినాలి. దానికి పళ్లు కావాలి. పళ్లు లేని వారి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ముసలివారిలో పళ్లు లేకపోవడం చూస్తూ వుంటాం. అసలే వయసు పైబడి శక్తి బాగా క్షీణించిన వీరిలో సరైన పోషక ఆహారం ఇచ్చి కొంచెం శక్తి నింపుదాం అంటే అదీ పళ్లు లేకపోవడం మూలాన కుదరదు. గట్టివి తినలేరు, రుచిని ఆస్వాదించలేరు, ఏదైనా సరే తాగాలి.
శ్రీమాతా శ్రీ మహారాఙ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥
పల్లెలు వలసబోతున్నాయి. కాలం మారుతుంది. కాలానుగుణంగా మనుష్యుల మనస్తత్వాలూ మారుతున్నాయి. ఆధునీకత్వం ప్రపంచీకరణ, స్వేచ్ఛ్భారతంలో రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి.