S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/05/2016 - 07:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:ప్రతిపక్షాలు వాస్తవాలను గుర్తిస్తాయని, రాజ్యసభలో ఆగిపోయిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) బిల్లు త్వరలోనే సాకారమవుతుందన్న ఆశాభావాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ‘జిఎస్‌టిని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి.

02/05/2016 - 07:52

తిరుమల, ఫిబ్రవరి 4 : కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి 4.59 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది. గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు.

02/05/2016 - 07:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కరెన్సీ ఒడిదుడుకులు, ప్రత్యేకించి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడుతుండంతో వచ్చే ఆర్థిక సంవత్సంలో దేశ ఐటి-బిపిఓ రంగం ఎగుమతులు 10 నుంచి 12 శాతం మేరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ‘నాస్కామ్’ గురువారం వెల్లడించింది.

02/05/2016 - 07:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశంలోని సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ప్రతియేటా 2,000 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఐఆర్‌ఇడిఎ (ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) పేర్కొంది.

02/05/2016 - 07:49

నంద్యాల, ఫిబ్రవరి 4: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవంతో కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డిజిటల్ సేవలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించడం, ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా నినాదంతో ఉద్యోగాల కల్పనకు ఊపువచ్చింది.

02/05/2016 - 07:48

ముంబయి, ఫిబ్రవరి 4: గత మూడు జులుగా నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి లాభాల బాటలో సాగాయి. ఇటీవల బాగా దెబ్బతిన్న రంగాల షేర్లలో విలువ ఆధారంగా కొనుగోళ్లు జరగడం దీనికి ప్రధాన కారణం. మరో వైపు డాలరుతో రూపాయి దాదాపు 37 పైసలు బలపడ్డం కూడా దీనికి దోహదపడింది.

02/04/2016 - 07:10

న్యూఢిల్లీ: ఈ మార్చి 31లోగా ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చనుంది. ఈ మేరకు బుధవారం ఇక్కడ ఆర్థిక సేవల కార్యదర్శి అజులి చిబ్ దుగ్గల్ తెలిపారు. రాబోయే బడ్జెట్ సెషన్‌లో గ్రాంట్ల కోసం మూడో సప్లిమెంటరీ డిమాండ్‌ను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఈ నిధుల మంజూరు జరుగుతుందన్నారు.

02/04/2016 - 07:07

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ సెజ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన కోల్గేట్ పామోలివ్ సంస్థ టూత్‌బ్రష్‌ల ఉత్పత్తులను బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. ఆ సంస్థ దక్షిణాసియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్సామ్ బచ్చాలాని సమక్షంలో యూరప్ రీజియన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫెబియన్ టి గార్సియ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

02/04/2016 - 07:06

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో నుంచి బయటకు రాలేకపోతున్నాయి. ఈ వారం లో వరుసగా మూడోరోజు నష్టాలకే పరిమితమవగా, బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 315.68 పాయింట్లు పతనమై 24,223.32 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 93.75 పాయింట్లు క్షీణించి 7,361.80 వద్ద స్థిరపడింది.

02/04/2016 - 07:06

బెంగళూరు: ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మధ్య కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఎక్కడికీ పోదని, ఇతర దేశాలతో పోల్చితే ఈ విషయంలో ఓ మెట్టుపైనే ఉంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Pages