-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి/బెంగళూరు, మార్చి 26: భారత ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు, ఆన్లైన్ మార్కెటింగ్ ప్రత్యర్థులైన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ మధ్య ఆన్లైన్ వేదికగా విమర్శలు-ప్రతివిమర్శలు మరింత జోరందుకున్నాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. భారత్లోకి ప్రవేశించడంపై తాజాగా ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వ్యవస్థాపకులిరువురి మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ పరస్పర వాదనల్లోకి వెళితే..
విశాఖపట్నం, మార్చి 26: విమనయాన రంగాభివృద్ధికి రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం ఎంపి కె హరిబాబు తెలిపారు. సరకు రవాణా, ప్యాసింజర్ విమానాలకు ఉన్న అవకాశాలను విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, మార్చి 25: ఏప్రిల్ నుంచి వాహనాల ధరలను పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య పెరిగిన ఉత్పాదక వ్యయంతో వివిధ మోడళ్ల ధరలను గరిష్ఠంగా 6,000 రూపాయల వరకు పెంచాలని యోచిస్తోంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే వివిధ రకాల కార్లపై 79,000 రూపాయల వరకు హోండా ధరలను పెంచింది.
మదనపల్లె, మార్చి 25: టమోటా రైతులు రోడ్డెక్కారు. తక్కువ దిగుబడులు వస్తున్నా కిలో టమోటాలు కేవలం రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మండీ వ్యాపారులు కుమ్మక్కవ్వడం వల్లే ధరలు పతనమవుతున్నాయన్న రైతులు.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 25: మహారాష్టల్రోని పుణే వద్ద 30 ఎకరాల్లో సమగ్ర లైఫ్ స్టయిల్ రెసిడెన్షియల్ అపార్టుమెంట్లను నిర్మించనున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ ప్రకటించింది. దీనికి పుర్వ సిల్వర్ శాండ్స్ అని నామకరణం చేశారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో స్ధిరపడేవారి అభిరుచులకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ సిఎండి రవి పురవంకర తెలిపారు.
హైదరాబాద్, మార్చి 25: గుజరాత్కు చెందిన హార్లే ఫుడ్ ఉత్పత్తుల సంస్థ నాణ్యత, నోరూరించే ఆరోగ్యకరమైన స్నాక్స్, బేవరేజస్, కనె్ఫక్షనరీ ఉత్పత్తులను హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. ఆ సంస్ధ సిఎండి సౌమిక్ మిత్రా మాట్లాడుతూ పిల్లల సంతృప్తే మా సంతృప్తి అనే నినాదాన్ని టాగ్లైన్గా సూరత్ కేంద్రంగా తమ సంస్థ పనిచేస్తోందన్నారు.
విశాఖపట్నం, మార్చి 25: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ వర్గాలకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్, పలు ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఇతర విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
లండన్, మార్చి 25: ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలార్ మిట్టల్.. అమెరికాలోని తమ లాప్లేస్, వింటన్ లాంగ్ కార్బన్ ప్లాంట్లను అమ్మేస్తోంది. అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్ డైమండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్కు చెందిన ఓ అనుబంధ సంస్థకు వీటిని ఆర్సెలార్ మిట్టల్ విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఆర్సెలార్ మిట్టల్ తెలియజేసింది. అయితే ఎంతకు అమ్ముతున్నారన్న వివరాలను మాత్రం తెలియజేయలేదు.
విశాఖపట్నం, మార్చి 25: విశాఖ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సమ్మర్ షెడ్యూల్ కింద కొత్త సర్వీసులు నడపడానికి పలు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. కోల్కత్తా-విశాఖ-చెన్నై, ఢిల్లీ-విశాఖ-ముంబయి మధ్య విమానాలను త్వరలో ప్రవేశపెట్టడానికి జెట్ ఎయిర్వేస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అలాగే వచ్చేనెల 16 నుంచి చెన్నై-విశాఖపట్నం-చెన్నై విమానాన్ని స్పైస్ జెట్ ప్రవేశపెట్టనుంది.
కొత్తగూడెం, మార్చి 25: వేసవి ప్రారంభంలోనే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు గ్రీష్మతాపాన్ని భరిస్తూనే సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన దిశగా కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 60.03 మిలియన్ టన్నుల అంతర్గత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తున్నారు.