-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
వాషింగ్టన్, ఏప్రిల్ 16: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యా కష్టాలకు ఆయన వ్యాపార విధానాలే కారణమన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను నడిపిన తీరును ప్రశ్నిస్తూ భారత విమానయాన రంగం బాగానే ఉందని, చాలా సంస్థలు లాభాలను అందుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్రంగ బ్యాంకర్లకు 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసిన మాల్యా..
ముంబయి, ఏప్రిల్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ జరిగింది మూడు రోజులే అయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 952.91 పాయింట్లు పుంజుకుంది. ఫలితంగా తిరిగి 25 వేల స్థాయికి చేరుకున్న సూచీ.. 25,626.75 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 295.25 పాయింట్లు ఎగిసింది. 7,800 మార్కును అధిగమించి 7,850.45 వద్ద నిలిచింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రైలు ప్రయాణీకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరిస్తూ.. గూగుల్ ఆదివారం భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభిస్తోంది. ఉచిత వైఫై ప్రాజెక్టులో భాగంగా దేశంలో గూగుల్ ప్రస్తుతం ముంబయి సెంట్రల్లో మాత్రమే ఈ సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో గూగుల్ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్న రెండో రైల్వే స్టేషన్గా భువనేశ్వర్ అవతరించనుంది.
నెల్లూరు, ఏప్రిల్ 16: దేశంలో నిరుద్యోగ నిర్మూలన రూపుమాపాలంటే గ్రామ, పట్టణాల్లో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. శనివారం నెల్లూరులోని విపిఆర్ కన్వన్షన్ హాల్లో స్వర్ణ్భారత్ ట్రస్ట్ సౌజన్యంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ అవగాహన సదస్సు నిర్వహించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెద్ద షేర్లతో పోల్చితే చిన్న షేర్లు ఈ ఏడాది అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మదుపరుల ఆదరణకు నోచుకోక స్మాల్-క్యాప్ సూచీ ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా 7.5 శాతం క్షీణించింది. ఇదే సమయంలో మిడ్-క్యాప్ సూచీ కేవలం 2 శాతం పడిపోవడం గమనార్హం. బ్లూచిప్ సూచీ సైతం 1.87 శాతం మాత్రమే కోల్పోయింది.
బెంగళూరు, ఏప్రిల్ 15: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో అంచనాలను మించి లాభాలను అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చితో పోల్చితే 16.2 శాతం వృద్ధితో 3,597 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని పొందింది. పోయినసారి 3,097 కోట్ల రూపాయల లాభంతోనే సరిపెట్టుకుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు బాకీపడి లండన్ వెళ్లిపోయిన కింగ్ఫిషర్ అధినేత, మద్యం దిగ్గజం విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దేశంలోని బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా బ్రిటన్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా పాస్పోర్టును ప్రభుత్వం శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది.
సెంటినరికాలనీ, ఏప్రిల్ 15: దేశంలో ఉన్న భూగర్భ గనులు కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్లోని అడ్రియాల గనిని ఆదర్శంగా తీసుకోవాలని కోల్ ఇండియా అనుబంధ విభాగం, రాంచీకి చెందిన కోల్మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇనిస్టిట్యూషన్ (సిఎంపిడిఐ) సిఎండి శేఖర్ శరణ్ అన్నారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 15: వర్షాలు సమృద్ధిగా కురిసి, ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం కదలికలను గమనిస్తున్నాం.
విజయవాడ, ఏప్రిల్ 15: భారతీయ రైల్వే విభాగమైన రైల్టెల్ అతిత్వరలో విజయవాడ రైల్వేస్టేషన్లో త్వరలోనే హైస్పీడ్ పబ్లిక్ ఫ్రీ వైఫై సేవలను ఆరంభించనుంది. ఇది రైల్వైర్గా తన విస్తృత నెట్వర్క్లో గూగుల్తో కలసి ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో గూగుల్ దేశవ్యాప్తంగా పది ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో పబ్లిక్ వై-ఫై సేవలను అందు బాటులోకి తెస్తున్నట్లైంది.