-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం: పదో తరగతి పరీక్షలకు వికలాంగుడైన కుమారుడిని ఒక తండ్రి ఎత్తుకుని తీసుకువచ్చి, పరీక్షా కేంద్రంలో కూర్చోబెట్టాడు. రాయవరం మండలం కూర్మాపురం గ్రామానికి చెందిన పి జగదీష్ కుమార్ వికలాంగుడు. అతడికి కె.గంగవరం మండలం పామర్రులోని పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆ విద్యార్థిని సోమవారం తండ్రి ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చాడు.
అనంతపురం: రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకోవటమే కా కుండా, ఇదేమని ప్రశ్నించిన తహసీల్దార్పై ఒక ఎఎస్ఐ కుటుంబం దుర్భాషలకు దిగటంతో,ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని ధనలక్ష్మి కాలనీలో గ్రామ పంచాయితీ నిధులతో సిమెంటు రోడ్డు మంజూరయింది.
విశాఖపట్నం:రాష్టవ్య్రాప్తంగా సోమవారం మొదలైన పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులకు, ఇటు పరీక్ష నిర్వహణాధికారులకు నిజంగానే పరీక్ష పెట్టాయి. తొలిరోజు తెలుగు పేపర్ వన్లో పద్యభాగంలో నాలుగు పాఠాలుండగా ఒకే పాఠంలోని రెండు పద్యాలిచ్చి వాటికి తాత్పర్యం రాయమనడంతో విద్యార్థులు తికమకపడ్డారు. సాధారణంగా వేర్వేరు పాఠాల నుంచి వేర్వేరు పద్యాలిచ్చి వాటికి అర్ధాలు రాయమంటారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఊతమిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని పలువురు సభ్యులు అన్నారు. 20 నెలల్లో వ్యసాయ రంగానికి ప్రాణంపోసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సోమవారం శాసనసభలో వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చలో పాల్గొన్న తెలుగుదేశం సభ్యుడు డాక్టర్ రామానాయుడు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కిందని అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు 13,71,416 ఉన్నాయని, అందులో అంగీకరించిన విజ్ఞాపనలు 12,41,616 ఉండగా, తిరస్కరించిన విజ్ఞాపనలు 1,29,800 ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కె ఇ కృష్ణమూర్తి చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలు , వాటి పరిష్కార మార్గాలు, ప్రవేశపరీక్షల నిర్వహణ, అడ్మిషన్లు, బోధన సిబ్బంది నియామకం, ర్యాగింగ్ నిరోధం వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి.
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. టెన్త్ పరీక్షలకు ఆంధ్రాలో 6,57,595 మంది, తెలంగాణలో 5,56,757 మంది హాజరవుతున్నారు. తొలి రోజు యథాప్రకారం చాలా కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక చీకటి గదుల్లో, గాలి లేని గదుల్లో విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని కేంద్రాల్లో తెలుగు పరీక్షకు బదులు సంస్కృతం పేపర్ను ఇవ్వడంతో విద్యార్ధులు ఇబ్బంది పడ్డారు.
రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటపై జరుగుతున్న న్యాయవిచారణలో ప్రతిష్టంభన ఏర్పడింది. జస్టిస్ సివై సోమయాజులు ఏకసభ్య కమిషన్ ఆరు నెలలలోపు సంఘటనకు దారితీసిన అంశాలు, బాధ్యులైన వారు ఎవరు? తదితర అంశాలతో రాష్ట్రప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. కమిషన్ గత ఏడాది సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించగా, ఈ నెల 28నాటికి నిర్దేశించిన 6నెలల గడువు ముగుస్తోంది.
విజయవాడ: అగ్రిగోల్డ్ యాజమాన్యం పాల్పడిన మోసాలపై బాధితులు భగ్గుమన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ బాధితులకు బాసటగా నిలుస్తామని ముందుకొచ్చాయి. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి వెంటనే బాధితులను ఆదుకోకపోతే పోరు తీవ్రం చేస్తామని హెచ్చరించాయి. సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాయి.
విశాఖపట్నం: పెరుగుతున్న అవసరాలను గమనించి కోస్టు గార్డ్ స్టేషన్ను మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ కోస్టు గార్డ్ రీజియన్ (ఈస్టు) కమాండర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.పి.శర్మ వెల్లడించారు. 2019 నాటికి కోస్టుగార్డు 150 నౌకలు, 100 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.